
మనుష్యులు దూరమైనా మనసులను దగ్గర చేసేది ఉత్తరం. అది చేత్తో రాసినా, కంప్యూటర్ లో రాసినా మన మనసులోని భావాలను మోసుకెల్తుంది. ఎంత ఆధునిక ప్రపంచమైన ప్రతి రోజు పోస్ట్ మాన్ వచ్చే సమయానికి అందరూ ఎదురుచూస్తారనేది వాస్తవం కదా. క్షణంలో ఖండాంతరాలలో ఉన్నవారితో కూడా మాట్లాడే సదుపాయం, సౌకర్యం ఉన్న కూడా చేత్తో రాసి పంపిన ఉత్తరానికే ప్రాణం భావం ఎక్కువేమో . ఏమంటారు???